AP Crime: విశాఖలో దారుణం..కత్తులతో పొడిచి దంపతుల హత్య
విశాఖపట్నం దువ్వాడలోని రాజీవ్ నగర్లో రిటైర్డ్ డాక్యార్డ్ ఉద్యోగి యోగేంద్రబాబు అతని భార్య లక్ష్మి ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. భార్యాభర్తలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది.