ఎన్టీఆర్ను మళ్ళీ లైన్లో పెడుతున్న చంద్రబాబు..| CM Chandrababu About Jr NTR | RTV
డ్రోన్ మార్కెట్ కు నేనే బ్రాండ్ అంబాసిడర్, వారికిదే ఛాలెంజ్: చంద్రబాబు
అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024లో చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు ఛాలెంజ్ విసరబోతున్నామని అన్నారు. అలాగే విజిబుల్ పోలీసింగ్ తగ్గించి శాంతిభద్రతల పరిరక్షణ మెరుగుపడేలా చేస్తామని
సౌత్ ఇండియా జనాభా తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు |CM Chandrababu Naidu | RTV
సౌత్ ఇండియా జనాభా తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు |CM Chandrababu Naidu passes Intresting comments about the decreasing population in South India | RTV
ఏపీ వాసులకు గుడ్న్యూస్.. ఆ రూట్లో 4 లైన్ల హైవే.. ఇక సాఫీగా జర్నీ
ఏపీకి కేంద్రం ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పెందుర్తి- బౌడరా మధ్య రహదారిని నాలుగు లైన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 40 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లకు విస్తరించనున్నారు. రూ.956.21 కోట్లతో ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు.
అలా అడిగినందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్రాజు
వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడికి గురై ఆదివారం మృతి చెందింది. ఆ బాలిక పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే విఘ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్పీ హర్షవర్ధన్రాజు వెల్లడించారు. వారిద్దరికీ ఐదేళ్లుగా పరిచయం ఉందని అన్నారు.
ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి కానుక..!
ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహాశక్తి పథకాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందించనున్నారు.
అన్స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్లో చంద్రబాబు.. వీటిపైనే మాట్లాడేది!
అన్స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్లో రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలు, ప్రజలకు చేయవలసిన మంచి పనులు సహా మరిన్ని విషయాల గురించి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
నేరస్తుడికి మరణశిక్ష పడాలి: చంద్రబాబు ఆగ్రహం
కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానన్నారు.