Ram Mohan Naidu: 21 సార్లు జై శ్రీరామ్ అని రాసి బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు!
తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాబు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టారు.అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు రామ్మోహన్ నాయుడు ఒక పేజీలో 21 సార్లు 'ఓం శ్రీరాం' అని రాశారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.