Anakapalle : కుటుంబసభ్యులే హంతకులు.. రామాంజనేయులు కేసు ఛేదించిన పోలీసులు!
ఎలమంచిలికి చెందిన రామాంజనేయులు మిస్పింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలతో కుటుంబ సభ్యులే రామాంజనేయులను హతమార్చినట్లు విచారణలో తేలినట్లు వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.