Pithapuram MLA : పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన తొలిమొక్కు చెల్లించుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని తన మొక్కు చెల్లించుకున్నారు. అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లి ఎన్నికల ప్రచారం (Election Campaign) లో పవన్ వాగ్దానం చేశారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తొలిమొక్కు.. ఎక్కడంటే?
అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో పవన్ వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పూజలో టీడీపీ నేతలు సైతం పాల్గొన్నారు.
Translate this News: