BIG BREAKING: ఈడీ విచారణకు హాజరైన అల్లు అరవింద్
అల్లు అరవింద్కు బిగ్ షాక్ తగిలింది. అరవింద్ను ఈడీ అధికారులు దాదాపుగా 3 గంటల పాటు ప్రశ్నించారు. రామకృష్ణ బ్యాంకు స్కాం కేసులో భాగంగా అరవింద్ను ఈడీ అధికారులు విచారించారు. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు.