పుష్ప కలెక్షన్స్ ఫేకా..?🔴LIVE : Debate On Pushpa 2 Collections | Allu Arjun | Sukumar | RTV
పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్లో దర్శకుడు సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ గురించి థాంక్స్ చెప్పాల్సింది కేవలం రాజమౌళికేనని అన్నారు. అంతేకాకుండా ఈ రోజున తాను ఈ స్టేజీపై నిలబడ్డానికి ప్రధాన కారణం రాజమౌళినే అని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తోలి రోజే ఈ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.
‘పుష్ప-2’ థియేటర్లు సీజ్ అయ్యాయి. కుప్పంలో పుష్ప సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సినిమా థియేటర్ల లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా, NOC సర్టిఫికెట్ లేకుండా ప్రదర్శనలు చేస్తున్నారంటూ నోటీసులిచ్చారు.
'పుష్ప2' వల్ల హాలీవుడ్ హిట్ మూవీ 'ఇంటర్ స్టెల్లార్' రీ రిలీజ్ వాయిదా పడిందనే డిబేట్ పై జాన్వీ కపూర్ రియాక్ట్ అయింది. పుష్ప2 కూడా సినిమానే కదా.. పాశ్చాత్య దేశాలకు చెందిన సినిమాలతో పోలుస్తూ మన సినిమాను ఎందుకు తక్కువ చేస్తున్నారని ఫైర్ అయింది.
'పుష్ప2' సినిమాపై మలయాళీ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సుకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సుక్కు చేసిన ఓ పనికి హర్ట్ అయిన అభిమానులు.. ఏకంగా సినిమానే బ్యాన్ చేసే పనిలో పడ్డారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికలో..
'పుష్ప2' తాజాగా నైజాం ఏరియాలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. నైజాం ఏరియాలో ఈ రేంజ్ కలెక్షన్స్ ఇప్పటివరకు మరే సినిమాకి సాధ్యం కాలేదు.
సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన.. తన వంతుగా రూ.25లక్షలు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..