AAIB: ఏం జరిగిందో చెప్పాం..దర్యాప్తు ఇంకా పూర్తవలేదు..ఏఏఐబీ
ఇంధన స్విచ్ లు ఆఫ్ అయ్యాయంటూ ఏఏఐబీ ప్రథమిక దర్యాప్తు ఇచ్చింది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో విపరీత కథనాలు వచ్చాయి. పైలెటే స్విచాఫ్ చేశాడంటూ రాశాయి. దీంతో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని..అప్పుడే నిర్ధారణకు రావొద్దంటూ ఏఏఐబీ స్పష్టం చేసింది.