BIG BREAKING: మంత్రివర్గ విస్తరణలో బిగ్ ట్విస్ట్.. హైకమాండ్ కు జానారెడ్డి సంచలన లేఖ!
తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మళ్లిఖార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు లేఖ పంపించారు.