Uttam Kumar: యుద్ధ విమానం కూలిపోయింది.. ఆపరేషన్ సిందూర్పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
పాక్తో జరిగిన యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయా అనే ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం కూలినట్లు సీడీఎస్ అనిల్ చౌహన్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.