/rtv/media/media_files/2025/05/13/egTJnx6pbFKM7U4lyc9O.jpg)
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధామ్లో ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులను కోహ్లీ, అనుష్క శర్మ తీసుకున్నారు. టెస్టుల్లో రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ పాల్గొన్న మొదటి వ్యక్తిగత కార్యక్రమం ఇదే కావడం విశేషం.
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
Also Read : ఒక్క ఫొటోతో పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన మోదీ..
Anushka Sharma - Virat Kohli
దీంతో ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ సందర్బంగా వీరికి ఆయన ఆధ్యాత్మిక బోధనలు చేశారు. గతంలో కూడా చాలా సార్లు కోహ్లీ బృందావన్ ధామ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులలో ప్రేమానంద్ ఒకరు. కాగా 2011లో కోహ్లీ తన టెస్ట్ లోకి అరంగేట్రం చేశాడు. తన టెస్టు కెరీర్ లో 113 మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 9 వేల230 పరుగులు సాధించాడు.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
Virat Kohli & Anushka Sharma से पूज्य Premanand महाराज जी के साथ एकांतिक वार्तालाप की...
— Gaurav Pandey (@gaurav5pandey) May 13, 2025
नामजप करिए कल्याण हो जाएगा..#ViratKohli𓃵#ViratKohliretirement#viratkholipic.twitter.com/2YX3o0t2eq
Also Read : ఊరమాస్.. శాంసంగ్ నుంచి 200MP కెమెరా ఫోన్ - ఫీచర్లు పిచ్చ క్లాస్!
virat-kohli | anushka-sharma | spiritual | Premanand Maharaj