/rtv/media/media_files/2025/04/10/7Psfib31WUvjHzcLUZDt.jpg)
LOS ANGELES CRICKET Photograph: (LOS ANGELES CRICKET)
ఒలింపిక్స్లో క్రికెట్ను నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. 2028లో లాస్ ఏంజెల్స్లో జరిగే ఒలింపిక్స్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ ఉండబోతోందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో కేవలం 6 జట్లు మాత్రమే పాల్గొంటాయి. మెన్స్, ఉమెన్స్ జట్లు కూడా ఆడుతాయి. ఇందులో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు పాల్గొంటాయి. అయితే అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఈ జట్లను ఫైనల్ చేశారు. ఈ ఒలింపిక్స్లో పాకిస్థాన్ జట్టుకు ఛాన్స్ లేదు. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం 13,845 పాయింట్లు పాకిస్థాన్కి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒలింపిక్స్లో చోటు సంపాదించుకోలేదు.
ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..
CRICKET TEAMS AT OLYMPICS. 🚨
— UDAYRAJ PAL(सनातनी हिंदू 🕉️🕉️🕉️) FB 💯 (@UD2004k) April 10, 2025
- 6 teams will be participating at the 2028 Los Angeles Olympics. pic.twitter.com/Y9kMMgJbNF
ఇది కూడా చూడండి: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
Cricket to have 6 teams at the Los Angeles Olympics 2028 for both men's and Womens
— 🇮🇳 Thomas Cup 22 🏆 (@Anmolkakkar27) April 9, 2025
Qualification format to be disclosed later pic.twitter.com/kXv8yCvXqV
ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
ర్యాంకింగ్స్ ఇవే
టీమిండియా– 20170
ఆస్ట్రేలియా – 12417
ఇంగ్లాండ్ – 12688
న్యూజిలాండ్ – 14652
వెస్టిండీస్ – 14587
దక్షిణాఫ్రికా – 11345