ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంపై ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పింది. ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నా' అన్నాడు.
Glenn Maxwell: ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తనను రిటైన్ చేసుకోకపోవడంపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్కోచ్ ఆండీ ప్లవర్, ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ ఈ విషయం గురించి ముందే తనతో మాట్లాడారని చెప్పాడు. రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారని, ఈ విషయంలో తాను సంతోషంగానే ఉన్నట్లు తెలిపాడు. కానీ 2021 నుంచి టీమ్లో ఉన్న మ్యాక్స్వెల్ను బెంగళూరు రిటైన్ చేసుకోకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
‘నాతో జట్టు యాజమాన్యం మాట్లాడింది. రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పారు. జట్టు వ్యూహం, రిజల్ట్ రాబట్టడానికి ఎలా ముందుకు సాగాలనుకుంటున్నారనే విషయాలపై చర్చించాం. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నాను. ఆటగాళ్లతో చర్చించడానికి కొంత సమయం పడుతుందని నేను అర్థం చేసుకున్నా. ఆర్సీబీతో నా ప్రయాణం ముగిసిందని అనుకోవట్లేదు. మళ్లీ జట్టులోకి రావాలనుకుంటున్నా. ఇది గొప్ప ఫ్రాంఛైజీ. ఇన్నాళ్లు ప్రాతినిథ్యం వహించినందుకు సంతోషిస్తున్నా' అని చెప్పాడు.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఔట్..
ఇక విరాట్ కోహ్లీని రూ. 21 కోట్లు, రజత్ పాటిదార్ రూ. 11 కోట్లు, యశ్ దయాళ్ రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది. మ్యాక్స్వెల్ తోపాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ను కూడా ఆర్సీబీ అట్టిపెట్టుకోలేదు. ఇక బెంగళూరు ఫ్రాంఛైజీ వద్ద రూ.83 కోట్లు ఉండగా మూడు రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డ్లు ఉన్నాయి. ఇక మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డాలో నిర్వహించనుండగా.. మొత్తం 1574 మంది క్రికెటర్లు వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులున్నారు.
Glenn Maxwell: ఆర్సీబీ రిలీజ్ చేయడంపై మ్యాక్స్వెల్ సంచలన కామెంట్స్!
ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంపై ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పింది. ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నా' అన్నాడు.
Glenn Maxwell: ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తనను రిటైన్ చేసుకోకపోవడంపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్కోచ్ ఆండీ ప్లవర్, ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ ఈ విషయం గురించి ముందే తనతో మాట్లాడారని చెప్పాడు. రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారని, ఈ విషయంలో తాను సంతోషంగానే ఉన్నట్లు తెలిపాడు. కానీ 2021 నుంచి టీమ్లో ఉన్న మ్యాక్స్వెల్ను బెంగళూరు రిటైన్ చేసుకోకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Aslo Read: 'భీమ్లా నాయక్' డైరెక్టర్ లాంచ్ చేసిన 'లగ్గం టైం' ఫస్ట్ లుక్..!
జట్టు వ్యూహంతోనే ఈ నిర్ణయం..
‘నాతో జట్టు యాజమాన్యం మాట్లాడింది. రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పారు. జట్టు వ్యూహం, రిజల్ట్ రాబట్టడానికి ఎలా ముందుకు సాగాలనుకుంటున్నారనే విషయాలపై చర్చించాం. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నాను. ఆటగాళ్లతో చర్చించడానికి కొంత సమయం పడుతుందని నేను అర్థం చేసుకున్నా. ఆర్సీబీతో నా ప్రయాణం ముగిసిందని అనుకోవట్లేదు. మళ్లీ జట్టులోకి రావాలనుకుంటున్నా. ఇది గొప్ప ఫ్రాంఛైజీ. ఇన్నాళ్లు ప్రాతినిథ్యం వహించినందుకు సంతోషిస్తున్నా' అని చెప్పాడు.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఔట్..
ఇక విరాట్ కోహ్లీని రూ. 21 కోట్లు, రజత్ పాటిదార్ రూ. 11 కోట్లు, యశ్ దయాళ్ రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది. మ్యాక్స్వెల్ తోపాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ను కూడా ఆర్సీబీ అట్టిపెట్టుకోలేదు. ఇక బెంగళూరు ఫ్రాంఛైజీ వద్ద రూ.83 కోట్లు ఉండగా మూడు రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డ్లు ఉన్నాయి. ఇక మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డాలో నిర్వహించనుండగా.. మొత్తం 1574 మంది క్రికెటర్లు వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులున్నారు.
Also Read: సత్తా చాటిన భారత బాక్సర్.. WBF టైటిల్ కైవసం!
INDIA winning moments: ఇంగ్లాండ్పై భారత్ గెలుపు.. టీమిండియా విజయోత్సవ సంబరాలు చూశారా?
ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది Latest News In Telugu | స్పోర్ట్స్
ENG vs IND: ఉత్కంఠ పోరు.. టీమ్ ఇండియా ఘన విజయం
ఇంగ్లాండుతో జరిగిన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
Joe Root : ఒకేఒక్కడు..చరిత్ర సృష్టించిన జో రూట్!
ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 6000 పరుగులు చేసిన మొదటి Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
IND Vs ENG 5th Test: చరిత్రలో తొలిసారి.. 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్లో మొత్తం 470 బౌండరీలు కొట్టడం ద్వారా 60ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
Lionel Messi : లియోనెల్ మెస్సీ ఇండియా షెడ్యూల్ ఖరారు.. మోదీతో భేటీ ఎప్పుడంటే?
లియోనెల్ మెస్సీ భారత పర్యటన షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
Saina Nehwal : విడాకులు యూటర్న్..సైనా నెహ్వాల్ సంచలన పోస్టు!
కొన్ని వారాల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
Trump: భారత్పై భారీగా టారిఫ్లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన
Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
BIG BREAKING: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. గువ్వల బాలరాజు సంచలన ఆడియో లీక్
Sleep Time: రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే!
Telangana: కేసీఆర్పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన