BIG BREAKING: వైఎస్ జగన్ పై కేసు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చీ యార్డులో పర్యటించిన వైఎస్ జగన్ పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. యార్డులోకి వెళ్లకూడదని ముందే చెప్పినా జగన్ పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చీ యార్డులో పర్యటించిన వైఎస్ జగన్ పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. యార్డులోకి వెళ్లకూడదని ముందే చెప్పినా జగన్ పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కాషాయ బుక్ రాస్తామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం, ఆయన సలహాదారులు, బంధుమిత్రులు పైరవీలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం రూ.16వేలకోట్ల అవినీతి జరిగినట్లు ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆడిట్ రిపోర్ట్ RTV చేతిలో ఉంది. వివరాలు ఈ ఆర్టికల్ లో..
వల్లభనేని వంశీకి నిన్న ఉదయం జైలులో ఫిట్స్ వచ్చాయని ఆయన సతీమణి పంకజశ్రీ తెలిపారు. గదిలో ఎవరూ లేకపోవడంతో వంశీకి సహాయం లభించలేదన్నారు. ఈ రోజు వంశీని కలిసిన తర్వాత RTVతో ఆమె మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉండదని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న పోలీసులను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతామన్నారు. విజయవాడ జైలులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు.
కోర్టు విచారణలో కేసు ఉండగా.. కొత్త చట్టం ప్రకారం CECని ఎలా నియమిస్తారని కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాహుల్ గాంధీ, కేసీ వేణగోపాల్ లు బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంపై ప్రతిపక్షాల అభ్యంతరాలేంటో ఈ ఆర్టికల్లో చదవండి.
తెలంగాణ సీఎం సీటుపై మధు యాష్కి గౌడ్ ఆదివారం చిట్ చాట్లో మాట్లాడారు. సీఎం పదవికి రేవంత్ రెడ్డి సమర్థుడని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బీసీ నాయకుల అవసరం ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ కులంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ప్రవాస భారతీయుడు ప్రీతం సింగ్ సింగపూర్ పార్లమెంట్లో ఎంపీ. 2021లో ఆయన సొంత పార్టీ నేతపై అబద్ధాలు చెప్పాడని అభియోగాలు వచ్చాయి. దీంతో కమిటి విచారణ చేపట్టగా.. కోర్టు అతనికి 14వేల డాలర్లు జరిమానా విధించింది. ప్రీతమ్ సింగపూర్ వర్కర్స్ పార్టీ ప్రతిపక్ష నేత.