ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం అభిప్రాయం అడిగినందుకే యూట్యూబర్లను కాల్చి చంపేశాడు సెక్యూరిటీ గార్డు. భారత్-పాక్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధంలా ఉంటుంది ఎప్పుడూ. ఇరు దేశాల్లో దీన్ని కేవలం మ్యాచ్ కింద ఎప్పుడూ చూడరు. ఇదే దృష్టి ఇప్పుడు యూట్యూబర్ ప్రాణాలను బలిగొంది. ఆదివారం జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి సాద్ అహ్మద్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నాడు. అంతే మైక్ పట్టుకుని కరాచీలోని ఓ మార్కెట్లోకి వెళ్ళాడు. చాలా మందితో మాట్లాడాడు.
పూర్తిగా చదవండి..Pakistan: ఇంటర్వ్యూ చేసిన పాపానికి ప్రాణం పోగొట్టుకున్నయూట్యూబర్
గత ఆదివారం ఇండియా-పాకిస్తాన్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. అదే రోజున పాక్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాద్ అహ్మద్ అనే యూట్యూబర్ను పెక్యూరిటీ గార్డ్ తుపాకీతో కాల్చి చంపాడు.
Translate this News: