Nirmala Sitharaman Only Women in PM Cabinet: ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారోత్సం జరిగిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఎంపీ నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. మోదీ కేబినెట్లో మూడుసార్లు మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎంపీ మహిళగా నిలిచారు. 2014లో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా, ఆ తర్వాత రక్షణశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు 2024లో కూడా మూడోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈసారి నిర్మలా సీతారామన్ ఏ పదవి ఇస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.
పూర్తిగా చదవండి..Nirmala Sitharaman: మోదీ కేబినెట్ లో నిర్మలాసీతారామన్ అరుదైన రికార్డ్..
బీజేపీ ఎంపీ నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సాధించారు. మోదీ కేబినెట్లో మూడుసార్లు మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎంపీ మహిళగా నిలిచారు. 2014లో వాణిజ్య, 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. 2024లో కూడా మూడోసారి మంత్రిగా ప్రమాణం చేశారు.
Translate this News: