Asaduddin Owaisi: మోదీని మూడోసారి ప్రధానిని చేయకండి.. అసదుద్దీన్ ఒవైసీ రిక్వెస్ట్
బీజేపీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిపోయిందని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని కోరారు. మోదీని మూడో సారి ప్రధానిని చేయొద్దని.. గత పదేళ్లు ప్రధాని ఉన్న మోదీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయారని మండిపడ్డారు.