PM Modi: ఆపరేషన్ సిందూర్.. అఖిలపక్ష భేటీలో మోదీ కీలక ప్రకటన
ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశమంతా కూడా ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.