FLASH NEWS: ఆపరేషన్ సిందూర్ ఇంకా ఉంది.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఆపరేషన్ సిందూర్పై ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేమని ఆయన అన్నారు.