Operation Sindoor : పాక్పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
పాకిస్థాన్ పై భారత సైన్యం దాడి చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS ) మీటింగ్ జరగనుంది.