KA Paul : రంగంలోకి కేఏ పాల్... పాకిస్తాన్తో చర్చలు.. యుద్ధం వద్దంటూ..!
రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇండియా, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నట్లుగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మే10వ తేదీ శనివారం ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తున్నానని, ఆదివారం పాకిస్తాన్ కు కూడా వెళ్తానని వెల్లడించారు.