Bengaluru : నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆగిఉన్న విమానాన్ని ఢీకొట్టిన టెంపో

బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఒక టెంపో ట్రావెలర్ నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం కింద టెంపో వాహనం ఇరుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా  మారాయి.

New Update
airplane Bengaluru

airplane Bengaluru

బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఒక టెంపో ట్రావెలర్ నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం కింద టెంపో వాహనం ఇరుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా  మారాయి.  ఈ ఘటనపై ఇండిగో స్పందించింది.  డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, విమానం పైకప్పు దెబ్బతిందని ఇండిగో తెలిపింది.  

Also read:  TGSRTC: ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ !.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

Also read : Dhanush ధనుష్ 'ఇడ్లీ కడై' సెట్ లో అగ్ని ప్రమాదం.. వీడియో వైరల్

డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగా

డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామంది.  అయితే  ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించింది. దీనిపై  అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల పలు విమాన సర్వీసుల్లో స్వల్ప అంతరాయం కలిగిందని..తర్వాత వాటిని పునరుద్ధరించామంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామన్న .. ఎయిర్‌లైన్స్‌ ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది. 

Also read : Rains alert : బయటకు వెళ్తున్నారా? జర జాగ్రత్త...రెండురోజులపాటు దంచుడే దంచుడు

Also read :  Husband: బ్యూటీపార్లర్‌కు భార్య, పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు