Nara Lokesh: నారా లోకేష్ ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్ళారు. అక్కడ హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ను కలవడానికి ఆయన ట్రై చేస్తున్నారు. అమిత్ షా తో పాటూ పలువురు కేంద్ర మంత్రులనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబును ఏపీ సీఐడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని లోకేశ్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. అంతేకాక ఈ కేసులో రాష్ట్రపతి జోక్యం కూడా కలుగజేసుకోవాలని లోకేశ్ కోరనున్నరని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరిన నారా లోకేశ్
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్నారు. అమిత్ షా తో పాటూ కేంద్రమంత్రులను కలిసి తన తండ్రి అరెస్ట్ గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ మెంట్ ను కూడా కోరినట్లు సమాచారం.
Translate this News: