జగన్ హెలికాప్టర్/స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు రూ.222 కోట్లు.. సంచలన విషయాలు లీక్ చేసిన TDP
మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.
మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని తుపాను ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW)ను సందర్శించారు. అధునాతన బోధన, పునరుత్పాదక శక్తి, AI ఆవిష్కరణలపై సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, పరిశోధకులతో సమావేశమయ్యారు. ఏపీ యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని UNSWను ఆహ్వానించారు.