Raja Singh: ఆ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. అమిత్ షాకు రాజాసింగ్ లేఖ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు. By B Aravind 30 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ప్రమేయం ఉన్నందన దీనిపై లోతుగా విచారణ జరపాలన్నారు. ఇందుకోసం ఈ కేసును వెంటనే సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ లేఖ రాశారు. Also Read: 10 అడుగుల గదికి రూ. 12 వేలు.. ఇదీ సివిల్స్ విద్యార్థుల దుస్థితి #amit-shah #cbi #gst-scam #bjp-mla-raja-singh #telugu-news #raja-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి