Raja Singh: ఆ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. అమిత్‌ షాకు రాజాసింగ్‌ లేఖ..

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్‌లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు.

New Update
Raja Singh: ఆ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. అమిత్‌ షాకు రాజాసింగ్‌ లేఖ..

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్‌లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్ ప్రమేయం ఉన్నందన దీనిపై లోతుగా విచారణ జరపాలన్నారు. ఇందుకోసం ఈ కేసును వెంటనే సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ లేఖ రాశారు.

publive-image

Also Read: 10 అడుగుల గదికి రూ. 12 వేలు.. ఇదీ సివిల్స్‌ విద్యార్థుల దుస్థితి

Advertisment
తాజా కథనాలు