/rtv/media/media_files/2025/01/25/foodsareheated5.jpeg)
foods
మారిన జీవనశైలి వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోకుండా మసాలా, ఫాస్ట్ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు రాత్రిపూట వీటిని ఎక్కువగా తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
కడుపులో ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు..
రాత్రిపూట కొన్ని రకాల ఆహార పదార్థాలను అసలు తీసుకోకూడదు. లైట్గా ఉండే పదార్థాలను తీసుకోవాలి. కొందరు రాత్రిపూట ఆయిల్, వేయించిన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల కడుపులో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..
వీటితో పాటు మసాలా, కెఫిన్, తక్కువ ఫైబర్ ఆహారాన్ని కూడా రాత్రిపూట తీసుకోకూడదు. వీటివల్ల గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. రాత్రిపూట కొందరు సోడా, తీపి పదార్థాలు వంటివి తీసుకుంటారు. వీటితో పాటు బర్గర్లు, పిజ్జా, నాన్వెజ్ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. వీటివల్ల ఊబకాయం, జీర్ణ సమస్యలు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్ వైఫ్తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!