స్కూళ్ళల్లో ప్రతీ శనివారం నో బ్యాగ్ డే.. నారా లోకేశ్
ఏపీలో స్కూళ్ళల్లో ప్రతీ శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేశ్ అధికారులకు ఆదేశించారు. దాంతో పాటూ విద్యార్థులకు కో కరికులం కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు.
Minister Lokesh Meeting
Jan 29, 2025 08:07 IST
షార్లో విజయ వంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ప్రయోగం
ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది.శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్..ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది.
ISRO's 100th Rocket GSLV 15
Jan 29, 2025 08:06 IST
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
Maha Kumbh Mela-2025
Jan 29, 2025 07:29 IST
కుంభమేళాలో తొక్కిసలాట .. 17 మంది మృతి!
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం అందుతోంది.త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తుంది.
maha kumbh mela 2025
Jan 29, 2025 07:27 IST
జానీ మాస్టర్ పై కేసు గెలిచాం.. ఫిల్మ్ ఛాంబర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అని.. టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తున్న యాంకర్, నటి ఝాన్సీ తెలిపారు. ఫిలిం ఛాంబర్ కు వ్యతిరేకంగా జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ ను కోర్టు తోసిపుచ్చింది.
Jani Master Case, Flim Chamber
Jan 29, 2025 07:26 IST
ట్రంప్ బాటలోనే కెనడా నేత
కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ రేసులోకి భారత సంతతికి చెందిన రూబీ డల్లా పార్టీ నాయకురాలి రేసులో పేరు వినపడుతుంది. అసలేవరి రూబీ..ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి ఈ స్టోరీలో..!