భారత్కు స్వాతంత్ర్యం వచ్చాక మన నుంచి పాకిస్థాన్ విడిపోయిన సంగతి తెలిసిందే. విభజన సమయంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 1947 నుంచి 1950 వరకు హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఇది ఎలా కంట్రోల్ అయ్యింది ?. ప్రస్తుత బంగ్లాదేశ్లో జరుగుతున్న అలర్లకు అప్పటి హింసాత్మక ఘటనలకు ఏదైనా పోలిక ఉందా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Hindu-Muslim: అప్పటి అల్లర్లు నెహ్రూ కంట్రోల్ చేశారు.. కానీ మోదీ
దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ప్రధాని నెహ్రూ ఈ హింసాత్మక ఘటనలను కంట్రోల్ చేయగలిగారు. కానీ ప్రస్తుతం దేశంలో జరుగతున్న అల్లర్లను ప్రధాని మోదీ ఆపలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Translate this News: