Hindu-Muslim: అప్పటి అల్లర్లు నెహ్రూ కంట్రోల్ చేశారు.. కానీ మోదీ
దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ప్రధాని నెహ్రూ ఈ హింసాత్మక ఘటనలను కంట్రోల్ చేయగలిగారు. కానీ ప్రస్తుతం దేశంలో జరుగతున్న అల్లర్లను ప్రధాని మోదీ ఆపలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2025/04/11/FYrbYWW3sl8dYie7a1fG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-16-at-4.34.43-PM.jpeg)