SAF vs RSF: పారామిలిటరీ బలగాలపై దాడి.. 100 మందికి పైగా?

పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు నార్త్‌ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఈ విషయాన్ని స్టేట్‌ హెల్త్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ ఇబ్రహీం ఖతీర్‌ వెల్లడించారు.

New Update
Sudan

Sudan Photograph: (Sudan)

ఆఫ్రికా దేశమైన సూడాన్‌‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు దాడికి పాల్పడ్డాయి. నార్త్ డార్ఫర్‌లో ఉన్న రెండు శిభిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్టేట్‌ హెల్త్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ ఇబ్రహీం ఖతీర్‌ వెల్లడించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

114 మందికి పైగా..

జామ్జామ్‌లో ఉన్న పౌరుల శిబిరాలపై ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాలు శుక్రవారం దాడులు చేశాయి. ఈ దాడుల్లో 114 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో తొమ్మిది మంది రిలీఫ్‌ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే 2023లో సుడాన్ ఆర్మీ చీఫ్, RSF మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇప్పటికి SAF, RSF మధ్య వార్ జరుగుతోంది. 

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

 

latest-telugu-news | africa-sudan | SAF vs RSF | telugu-news | today-news-in-telugu | international news in telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు