Pakistan Defense Minister: భారత్తో ఘర్షణ జరగొచ్చు.. పాక్ రక్షణ మంత్రి సంచలన ప్రకటన
పాకిస్థాన్ రక్షణ మంత్రి మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్కు చెందిన ఏఆర్వై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసీఫ్ ఇటీవల భారత్ తమపై దాడి చేస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ భారత్ నుంచి ఎలాంటి ప్రతిదాడులు లేకపోవడంతో ఆయన మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్కు చెందిన ఏఆర్వై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే తమ గగనతలంలోకి రఫేల్ యుద్ధ విమానాలు రావడానికి యత్నించాయని.. వాటిని తాము అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
ఈయనే మరో ఛానల్లో మాట్లాడుతూ సింధు నదిపై ఇండియా నిర్మించే ఏ కట్టాడాన్ని అయినా కూల్చేస్తామంటూ హెచ్చరించారు. ఈ నదిపై భారత్ నిర్మాణాలకు యత్నించడం దౌర్జన్యంగా భావిస్తామని తెలిపారు. '' దౌర్జన్యం అంటే తుటాలతో కాల్చడం మాత్రమే కాదు. నీటిని ఆపడం, మళ్లించడం కూడా అదే అవుతుంది. ఇలాంటిది జరిగితే పాకిస్థాన్లో ఆకలి చావులు చూస్తాము. వాళ్లు ఏదైనా నిర్మాణానికి యత్నిస్తే పాకిస్థాన్ దాన్ని కూల్చేస్తోందని'' బెదిరించారు.
ఇదాలాఉండగా గత నెల చివర్లో ఖవాజ ఆఫీస్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. భారత్ 24 నుంచి 36 గంటల్లోనే తమపై సైనిక చర్య చేపడుతుందని అన్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. భారత్లో సీసీఎస్ మీటింగ్ ముగిసిన తర్వాత ఉగ్రవాదులపై చర్యకు మోదీ సర్కార్.. మిలటరీకి అధికారులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని తాజాగా ఆసీఫ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Pakistan Defense Minister: భారత్తో ఘర్షణ జరగొచ్చు.. పాక్ రక్షణ మంత్రి సంచలన ప్రకటన
పాకిస్థాన్ రక్షణ మంత్రి మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్కు చెందిన ఏఆర్వై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Pakistan Defense Minister Khawaja Asif key Comments on Indian Navy
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసీఫ్ ఇటీవల భారత్ తమపై దాడి చేస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ భారత్ నుంచి ఎలాంటి ప్రతిదాడులు లేకపోవడంతో ఆయన మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్కు చెందిన ఏఆర్వై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే తమ గగనతలంలోకి రఫేల్ యుద్ధ విమానాలు రావడానికి యత్నించాయని.. వాటిని తాము అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: విషాదం.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత!
Khawaja Asif Comments On Indian Navy
ఈయనే మరో ఛానల్లో మాట్లాడుతూ సింధు నదిపై ఇండియా నిర్మించే ఏ కట్టాడాన్ని అయినా కూల్చేస్తామంటూ హెచ్చరించారు. ఈ నదిపై భారత్ నిర్మాణాలకు యత్నించడం దౌర్జన్యంగా భావిస్తామని తెలిపారు. '' దౌర్జన్యం అంటే తుటాలతో కాల్చడం మాత్రమే కాదు. నీటిని ఆపడం, మళ్లించడం కూడా అదే అవుతుంది. ఇలాంటిది జరిగితే పాకిస్థాన్లో ఆకలి చావులు చూస్తాము. వాళ్లు ఏదైనా నిర్మాణానికి యత్నిస్తే పాకిస్థాన్ దాన్ని కూల్చేస్తోందని'' బెదిరించారు.
Also Read: దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
ఇదాలాఉండగా గత నెల చివర్లో ఖవాజ ఆఫీస్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. భారత్ 24 నుంచి 36 గంటల్లోనే తమపై సైనిక చర్య చేపడుతుందని అన్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. భారత్లో సీసీఎస్ మీటింగ్ ముగిసిన తర్వాత ఉగ్రవాదులపై చర్యకు మోదీ సర్కార్.. మిలటరీకి అధికారులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని తాజాగా ఆసీఫ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ...30 నిమిషాలపాటు దానిపైనే చర్చ...
Also Read : 'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!
rtv-news | india pakistan war
Pakistan Floods: పాక్లో అల్లకల్లోలం సృష్టించిన వరదలు.. 270 మంది మృతి!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
BREAKING: యూట్యూబర్స్కు బిగ్ షాక్.. 30 వేల ఛానెల్స్ రద్దు!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అభ్యంతరకరమైన, అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న ఓటీటీలపై నిషేధం విధించింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్
Pakistan: పాక్ దొంగబుద్ధి.. రెండు ఉగ్రస్థావరాలు మళ్లీ యాక్టివేట్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ మరో కొత్త ఎత్తుగడ వేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
IND-CHINA WAR: భారత్ పై చైనా భారీ కుట్ర.. ఓ వైపు భారీ డ్యామ్.. మరో వైపు వార్ బేస్ నిర్మాణం!
రెండు దేశాలకు సరిహద్దులో ఉన్న పాంగాంగ్ లేక్ దగ్గరలో చైనా సైనిక స్థావరాలను నిర్మించడం, బ్రహ్మపుత్రపై మెగా డ్యామ్ దీనికి సంకేతాలని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Thailand-Cambodia war: థాయిలాండ్, కంబోడియా యుద్ధంలోకి చైనా.. ఆకాశం నుంచి బాంబుల వర్షం.. అసలేం జరుగుతోంది?
ప్రపంచంలో యుద్ధాల గోల ఎక్కువైపోతోంది. రష్యా, ఉక్రెయిన్ వార్ ఇంకా ముగియనే లేదు..థాయ్ లాండ్, కాంబోడియాల మధ్య మొదలైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Turkish Flight: ఫ్లైట్ లో ప్రయాణికుడు మృతి..మృతదేహం మాయం
టర్కీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు మరణించాడు. దాని తర్వాత అతని మృత దేహం మాయం అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Breaking news : యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్.. ఆ రూట్లలో టికెట్ ధరలకు భారీ డిస్కౌంట్
Hydraa Video: కేబుల్ బ్రిడ్జిపై ఆత్మహత్యకు యత్నం.. లైవ్ లో కాపాడిన హైడ్రా!
HCA: పర్యవేక్షణ బాధ్యత జస్టిస్ నవీన్ రావుకు అప్పగించిన హైకోర్టు