Iran: అణు కేంద్రాలపై అమెరికా దాడులు.. క్లారిటీ ఇచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి!

అమెరికా ఇరాన్‌పై జరిపిన దాడుల్లో అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై వెల్లడించారు. ఇజ్రాయెల్‌కు సపోర్ట్‌గా అమెరికా B-2 బాంబర్లతో తీవ్రంగా దాడులు చేయడం వల్ల ఈ నాశనమయ్యాయని తెలిపారు.

New Update
Nuclear plants destroyed by US attacks

Nuclear plants destroyed by US attacks

అమెరికా ఇరాన్‌పై జరిపిన దాడుల్లో అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై వెల్లడించారు. అమెరికన్ B-2 బాంబర్లు బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించి చేసిన దాడులు తీవ్రంగా చేశారు. వీటికి మా అణు సంస్థాపనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.

ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో..

ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నించవద్దని ట్రంప్ హెచ్చరించిన కొన్ని నిమిషాల తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఈ ప్రకటన వచ్చింది. జూన్ 13న ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ సైనిక, అణు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక దాడి చేయడంతో రెండు దేశాల మధ్య వివాదం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అమెరికా ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తూ ఇరాన్‌పై దాడుల చేసింది.

ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?

ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!

ఇది కూడా చూడండి: Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు