Fibernet Case – Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వేరు వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ మీద చంద్రబాబు దాకలు చేసిన ముందస్తు బెయిల్ మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ ముందస్తు బెయిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) నిరాకరించింది. దీంతో బాబు హైకోర్టు తీర్పును…సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
పూర్తిగా చదవండి..Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఉన్న ఫైబర్ నెట్ కేసులో ఆయన దాకలు చేసిన ముందస్తు బెయిల్ మీద నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంలో సవాల్ చేశారు. చంద్రబాబు.
Translate this News: