AP BJP: పొత్తుల అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఆమే.. పవన్ వ్యాఖ్యలను జాతీయ నాయకత్వం చూసుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో భారతీయ జనతా పార్టీ జనసేనతో మాత్రమే కలిసి పని చేస్తునట్లు వివరించారు. రాష్ట్రంలో పొత్తులపై మాత్రం తుది నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీసుకుంటారని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..AP BJP: పొత్తులపై తుది నిర్ణయం జాతీయ నాయకత్వానిదే.!
పొత్తుల అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఏపీ బీజేపీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ బీజేపీ.. పవన్ వ్యాఖ్యలను జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తెలిపింది.
Translate this News: