Everest mountain: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి.. కొన్ని నిమిషాలకే భారత పర్వతారోహకుడి మృతి

పశ్చిమ బెంగాల్‌కి చెందిన సుబ్రతా ఘోష్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన కాసేపటికే  చనిపోయాడు. తన గైడ్ చంపల తమంగ్‌తో కలిసి సుబ్రతా ఘోష్ శిఖరాన్ని అధిరోహించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు తెలుస్తోంది.

New Update
Subrata Ghosh

Subrata Ghosh

ప్రపంచంలో ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి భారత పర్వాతారోహకుడి మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన సుబ్రతా ఘోష్‌ శిఖరాన్ని అధిరోహించిన కాసేపటికే  చనిపోయాడు. తన గైడ్ చంపల తమంగ్‌తో కలిసి సుబ్రతా ఘోష్ శిఖరాన్ని అధిరోహించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులకు సమాచారం  అందించగా.. మృతదేహాన్ని బేస్ క్యాంపుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!

ఇది కూడా చూడండి: Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ

ఇది కూడా చూడండి: Pre-Diabetes: ప్రీడయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు కొన్ని పండ్లను ఎందుకు నియంత్రణలో తినాలి

 

 

ఇది కూడా చూడండి: RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు