Crime News: ప్రియుడితో తల్లి రాసలీలలు.. కొడుకు తిట్టడంతో.. అతి కిరాతకంగా తల్లి ఏం చేసిందంటే?

బిహార్‌లో ఓ తల్లి తన ప్రియుడితో అభ్యంతరకరంగా కొడుకుకి కనిపించడంతో వద్దని హెచ్చరించాడు. దీంతో ఆ కసాయి తల్లి కొడుకును దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Tirupati Crime News

Crime News

వివాహేతర సంబంధాల మోజులో పడి కన్న బిడ్డలను హత్య చేస్తున్న దారుణ ఘటనలు ఈ మధ్య చోటుచేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల బీహార్‌లోని మోతిహారి జిల్లాలో ఓ కసాయి తల్లి 24 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేసింది. వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉంటున్న తల్లి.. ఓ రోజు కొడుకుకి అభ్యంతరకరమైన స్థితిలో కనిపించింది. వేరే వ్యక్తితో తల్లి ఇలా ఉండటాన్ని చూసి ఆ కొడుకు షాక్ అయ్యాడు.

ఇది కూడా చూడండి:Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం

అక్రమ సంబంధం వద్దని చెప్పడంతో..

అక్రమ సంబంధం వద్దని కొడుకు పలు మార్లు హెచ్చరించడంతో తల్లి ప్రియుడితో కలిసి కన్న కొడుకు గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ వేశారు. కానీ చుట్టు పక్కల ఉన్నవారు సంతోష్ కోసం వెతకగా కనిపించలేదు. దీంతో డౌట్ వచ్చి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లితో పాటు ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి:Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

Advertisment
తాజా కథనాలు