కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుతోంది. అమెరికాలోని 25 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. అలాగే దక్షిణ కొరియాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. జూన్ 24 నుంచి జులై 21 మధ్య 85 దేశాల్లో ప్రతివారం 17, 358 కేసులు వస్తున్నాయి. భారత్లో కూడా జూన్ నుంచి జులై మధ్య 908 మందికి కరోనా సోకింది. ఇద్దరు మృతి చెందారు.
పూర్తిగా చదవండి..Corona Virus: అలెర్ట్.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 24 నుంచి జులై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీవారం 17, 358 కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్లో కూడా జూన్ నుంచి జులై మధ్య 908 మందికి కరోనా సోకింది.
Translate this News: