Telangana : కరోనా(Corona) మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ల రూపంలో పురుడు పోసుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటుండగా గడిచిన 24 గంటల్లోనే భారీగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పట్టణాల్లోనే భారీ కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..తెలంగాణలో కరోనా స్వైరవిహారం.. 24గంటల్లో ఎన్ని కేసులు పెరిగాయంటే
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్లో 9, కరీంనగర్లో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఐసోలేషన్లో 55మంది ఉన్నారని, అయితే కొత్త వేరియంట్ జేఎన్ 1 సోకిన కేసులు రాష్ట్రంలో ఇంకా నమోదు కాలేదని డాక్టర్లు చెబుతున్నారు.
Translate this News: