Kuna Srisailam Goud : కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ !

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో కాంగ్రెస్​ నేతలు మైనంపల్లి హన్మంత రావు, పట్నం మహేందర్ రెడ్డిలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రేపు కూన శ్రీశైలం గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
Kuna Srisailam Goud : కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ !

Congress : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌(Kuna Srisailam Goud) తో కాంగ్రెస్​ నేతల భేటీ అయ్యారు. కుత్బుల్లాపూర్‌లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి మైనంపల్లి హన్మంత రావు, పట్నం మహేందర్ రెడ్డి,కొలన్ హన్మంతరెడ్డి, భూపతి రెడ్డిలు వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీలోకి శ్రీశైలం గౌడ్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే రేపు ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read : ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపివేత..

Advertisment
తాజా కథనాలు