CM YS Jagan : ఏపీలో సార్వత్రిక ఎన్నికల(General Elections) నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణతో పాటు నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి అయ్యింది. ఎన్నికల ప్రచారం(Election Campaign) ముందు నుంచి కూడా దూకుడు ప్రదర్శిస్తోన్న అధికార పార్టీ వైసీపీ(YCP)… తాజాగా ఎన్నికల మేనిఫెస్టో పై దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ..ఈసారి రాష్ట్రంలో ఏర్పడిన కూటమిని ఎదిరించేందుకు సిద్దం అయ్యింది.
పూర్తిగా చదవండి..YCP : మరికాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల!
గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ..ఈసారి రాష్ట్రంలో ఏర్పడిన కూటమిని ఎదిరించేందుకు సిద్దం అయ్యింది. అందులో భాగంగా.. నవరత్నాలను అప్గ్రేడ్ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ పెద్దలు నిర్ణయించారని సమాచారం.
Translate this News: