BREAKING: లెంజడరీ నిర్మాత కన్నుమూత
ఏవీఏం స్టూడియో అధినేత, లెజండరీ నిర్మాత ఎం. శరవణన్ కన్నుమూశారు. వయసు మీద పడడంతో పాటూ కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. చెన్నైలో చికిత్స పొందుతూనే శరవణన్ తుది శ్వాస విడిచారు.
ఏవీఏం స్టూడియో అధినేత, లెజండరీ నిర్మాత ఎం. శరవణన్ కన్నుమూశారు. వయసు మీద పడడంతో పాటూ కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. చెన్నైలో చికిత్స పొందుతూనే శరవణన్ తుది శ్వాస విడిచారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం 'అఖండ-2'. ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల ధరల పెంపునకు ఆమోదం తెలిపింది.
సమంత - రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడిగా రాజ్ నిడిమోరు అందరికీ సుపరిచితమే. అయితే సమంతతో పెళ్లి అనగానే అతని గురించి సోషల్మీడియాలో వెతుకుతున్నారు. ఆయన మన తెలుగువాడే. అందులోనూ తిరుపతికి చెందినవాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ప్రియుడు రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ రోజు ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో తక్కువ మంది సమక్షంలో సమంత పెళ్లి చేసుకుంది.
హాలీవుడ్ అనిమేషన్ సినిమా జూటోపియా 2 చైనాలో ఒకే రోజులో 925 కోట్ల రూపాయిల వసూళ్లతో రికార్డు సృష్టించింది. $150 మిలియన్ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా, చైనాలో అత్యంత వేగంగా వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.
దిషా పటాని గుస్తాఖ్ ఇష్క్ స్క్రీనింగ్లో తన సింపుల్ బ్లాక్ లుక్స్ తో అందాన్ని ఆరబోసింది. నేచురల్, ఆర్ట్స్టిక్ ఫీల్ తో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలో ఆమె Romeoలో చిన్న క్యామియో, Welcome To The Jungle వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించనుంది.
డిసెంబర్ 5న విడుదల కానున్న అఖండ 2 - తాండవంలో నుండి 9 పాటలతో కూడిన జ్యూక్బాక్స్ను విడుదల అయ్యింది. బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతున్నాయి.
సంగీర్తన విపిన్ కేరళలోని నీలేశ్వరంలో జన్మించింది. నరకాసుర చిత్రంతో సినీ ప్రవేశం చేసి, హిగ్విటా, కాడువెట్టీ, ఆపరేషన్ రావణ్ వంటి మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం BBA (ట్రావెల్ & టూరిజం) చదువుతో పాటు నటన కొనసాగిస్తోంది.
సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో రెండో పెళ్లి చేసుకోబోతుందన్న రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈషా సెంటర్లో పెళ్లి జరుగుతుందంటూ వార్తలు వస్తున్నాయి. రాజ్ మాజీ భార్య శ్యామలిదేవి చేసిన వ్యాఖ్యతో ఈ ఊహాగానాలు ఇంకా పెరిగాయి.