టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలిస్తున్నారు. పలు ప్రెస్ మీట్లు, సినిమా ఈవెంట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద రచ్చకు దారితీస్తున్నాయి. తాజాగా మరోసారి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
రాజేంద్ర ప్రసాద్ అసభ్యకర వ్యాఖ్యలు
తాజాగా దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో పాల్గోన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవెంట్లో కమెడియన్ అలీ, సీనియర్ నటుడు మురళీ మోహన్, రోజా, ఆమని, కాదంబరి కిరణ్ వంటి వారిపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ముఖ్యంగా ఈ పార్టీలో మాజీ మంత్రి రోజాపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
ఇందులో భాగంగా ఈ వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుండగా.. మధ్యలో రోజా వచ్చారు. వెంటనే ఆమెని చూసిన రాజేంద్రప్రసాద్ హాయ్, హలో అంటూ విష్ చేశారు. అక్కడితో ఆగకుండా ‘‘ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్ను చేశాను కదా’’ అంటూ మాట్లాడారు. దీంతో అతడి వ్యాఖ్యలు నెట్టింట ధుమారం రేపుతున్నాయి.
ఆ తర్వాత మరో సీనియర్ నటి ఆమనిని కూడా వదల్లేదు. ‘‘నిన్ను కూడా నేనే హీరోయిన్ను చేశాను’’ అంటూ మాట్లాడారు. అదే సమయంలో మరోనటి కాదంబర్ కిరణ్ను ‘‘కాకి’’( కాదంబర్ కిరణ్) అంటూ పిలవడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. దీంతో అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు పైర్ అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ నోటి దురుసుపై విమర్శలు చేస్తున్నారు.
Also Read : దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత
tollywood | ex-minister-roja | actor rajendra prasad latest news | actor rajendra prasad
Rajendra Prasad: దాన్ని అంటూ.. రోజాపై రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకర వ్యాఖ్యలు!
దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి బర్త్డే వేడుకలో నటుడు రాజేంద్ర ప్రసాద్ రెచ్చిపోయారు. మాజీ మంత్రి, నటి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్ను చేశాను కదా’’ అంటూ మాట్లాడారు. దీంతో అతడి వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.
Rajendra Prasad sensational comments on senior actress roja
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలిస్తున్నారు. పలు ప్రెస్ మీట్లు, సినిమా ఈవెంట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద రచ్చకు దారితీస్తున్నాయి. తాజాగా మరోసారి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
రాజేంద్ర ప్రసాద్ అసభ్యకర వ్యాఖ్యలు
తాజాగా దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో పాల్గోన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవెంట్లో కమెడియన్ అలీ, సీనియర్ నటుడు మురళీ మోహన్, రోజా, ఆమని, కాదంబరి కిరణ్ వంటి వారిపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ముఖ్యంగా ఈ పార్టీలో మాజీ మంత్రి రోజాపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
ఇందులో భాగంగా ఈ వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుండగా.. మధ్యలో రోజా వచ్చారు. వెంటనే ఆమెని చూసిన రాజేంద్రప్రసాద్ హాయ్, హలో అంటూ విష్ చేశారు. అక్కడితో ఆగకుండా ‘‘ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్ను చేశాను కదా’’ అంటూ మాట్లాడారు. దీంతో అతడి వ్యాఖ్యలు నెట్టింట ధుమారం రేపుతున్నాయి.
Also Read: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు
ఆ తర్వాత మరో సీనియర్ నటి ఆమనిని కూడా వదల్లేదు. ‘‘నిన్ను కూడా నేనే హీరోయిన్ను చేశాను’’ అంటూ మాట్లాడారు. అదే సమయంలో మరోనటి కాదంబర్ కిరణ్ను ‘‘కాకి’’( కాదంబర్ కిరణ్) అంటూ పిలవడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. దీంతో అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు పైర్ అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ నోటి దురుసుపై విమర్శలు చేస్తున్నారు.
Also Read : దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత
tollywood | ex-minister-roja | actor rajendra prasad latest news | actor rajendra prasad