/rtv/media/media_files/2025/06/02/41FtH3lgk6G1wwfpHapf.jpg)
తమిళ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఓ నిర్మాతకు తన తదుపరి చిత్రం కథ చెప్పడానికి మధురై వెళ్లి తిరిగి బస్సులో ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. దర్శకులు బాలు మహేంద్ర, విక్రమ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు సుకుమారన్. ధనుష్ హీరోగా నటించిన ఆడుకాలం సినిమాకు రైటర్ గా పనిచేశాడు. మధాయనై కూట్టం, రావణ కొట్టం చిత్రాలకు దర్శకత్వం వహించాడు. దర్శకుడు విక్రమ్ మరణం పట్ల చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తోంది.
kollywood | cinema | Vikram Sugumaran