Samantha: రిస్క్ లేకుండా రిజల్ట్ రాదు.. నాగచైతన్య తండ్రి కాబోతున్నవేళ సమంత కామెంట్స్ వైరల్!
నాగచైతన్య, శోభిత దంపతులు పేరెంట్స్ కాబోతున్న వేళ సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'రిస్క్ తీసుకోకుండా ఆశించిన ఫలితం పొందలేం. ఒక మహిళగా నేను సంతోషంగా ఉన్నాను. 15ఏళ్లుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా' అంటూ 'శుభం' ప్రమోషన్ ఈవెంట్లో ఎమోషనల్ అయింది.
Samantha: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పేరెంట్స్ కాబోతున్న వేళ సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సామ్ లేటెస్ట్ మూవీ ‘శుభం’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిస్క్ తీసుకోకుండా ఆశించిన రిజల్ట్ ఉండదని, 15ఏళ్ల కెరీర్లో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానంటూ ఎమోషనల్ అయింది. అయితే సమంత కామెంట్స్ పై కొంతమంది ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చై, శోభితలు పేరెంట్స్ కాబోతున్న సందర్భంగానే రిస్క్ అంటూ కామెంట్స్ చేసిందంటున్నారు.
ఈ మేరకు 'శుభం' ప్రమోషన్స్ ఈవెంట్స్లో పాల్గొంటున్న సామ్.. నిర్మాతగా తొలి అడుగు వేయనుంది. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించింది. అయితే తాను నటిగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది. రిస్క్ తీసుకుంటేనే జీవితంలో ముందుకు సాగుతామని, అలా చేయకుండా ఆశించిన ఫలితాన్ని పొందలేమని చెప్పింది.
'నేను చాలా సవాళ్లను ఎదుర్కొన్నా. ఎన్నోసార్లు రిస్క్ తీసుకున్నా. 15ఏళ్ల కెరీర్ అనుభవంతో నిర్మాత అవతారం ఎత్తిన. నాకు మంచి టీమ్ దొరికింది. నటిగా కంటే నిర్మాతకే ఎక్కువ బాధ్యతలుంటాయి. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో ఎన్నో అంశాలు తెలుసుకున్నా. ఒకే రకమైన సినిమాలకు పరిమితం కాకుడదని భావిస్తున్నా. ఎన్నో కథలు వినిపిస్తున్నారు.. ఒక మహిళగా గర్వంగా ఉంది. ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో వాటినే నిర్మించాలనుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Samantha: రిస్క్ లేకుండా రిజల్ట్ రాదు.. నాగచైతన్య తండ్రి కాబోతున్నవేళ సమంత కామెంట్స్ వైరల్!
నాగచైతన్య, శోభిత దంపతులు పేరెంట్స్ కాబోతున్న వేళ సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'రిస్క్ తీసుకోకుండా ఆశించిన ఫలితం పొందలేం. ఒక మహిళగా నేను సంతోషంగా ఉన్నాను. 15ఏళ్లుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా' అంటూ 'శుభం' ప్రమోషన్ ఈవెంట్లో ఎమోషనల్ అయింది.
sam nag Photograph: (sam nag)
Samantha: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పేరెంట్స్ కాబోతున్న వేళ సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సామ్ లేటెస్ట్ మూవీ ‘శుభం’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిస్క్ తీసుకోకుండా ఆశించిన రిజల్ట్ ఉండదని, 15ఏళ్ల కెరీర్లో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానంటూ ఎమోషనల్ అయింది. అయితే సమంత కామెంట్స్ పై కొంతమంది ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చై, శోభితలు పేరెంట్స్ కాబోతున్న సందర్భంగానే రిస్క్ అంటూ కామెంట్స్ చేసిందంటున్నారు.
రిస్క్ తీసుకుంటేనే ఫలితం..
ఈ మేరకు 'శుభం' ప్రమోషన్స్ ఈవెంట్స్లో పాల్గొంటున్న సామ్.. నిర్మాతగా తొలి అడుగు వేయనుంది. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించింది. అయితే తాను నటిగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది. రిస్క్ తీసుకుంటేనే జీవితంలో ముందుకు సాగుతామని, అలా చేయకుండా ఆశించిన ఫలితాన్ని పొందలేమని చెప్పింది.
Also Read : ఆ సమస్యలను పరిష్కరించండి...కేంద్ర మంత్రితో ఎంపీ సానా సతీష్ బాబు భేటీ!
'నేను చాలా సవాళ్లను ఎదుర్కొన్నా. ఎన్నోసార్లు రిస్క్ తీసుకున్నా. 15ఏళ్ల కెరీర్ అనుభవంతో నిర్మాత అవతారం ఎత్తిన. నాకు మంచి టీమ్ దొరికింది. నటిగా కంటే నిర్మాతకే ఎక్కువ బాధ్యతలుంటాయి. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో ఎన్నో అంశాలు తెలుసుకున్నా. ఒకే రకమైన సినిమాలకు పరిమితం కాకుడదని భావిస్తున్నా. ఎన్నో కథలు వినిపిస్తున్నారు.. ఒక మహిళగా గర్వంగా ఉంది. ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో వాటినే నిర్మించాలనుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
Naga Chaitanya | telugu-news | today telugu news