ఆ కలలో బతకొద్దు.. భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ ట్వీట్ చేశారు.
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దేశ భక్తి అనేది ఆప్షన్ కాదు.. ఈ రోజు చేశాం.. రేపు చేయనక్కర్లేదు అనడానికి అని రష్మీ అన్నారు. పహల్గామ్ ఎటాక్ తర్వాత సోదరభావం లేదు.. ఉండనక్కర్లేదని, భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ తెలిపారు. ఈ గడ్డమీద పాకిస్తాన్ జెండా ఎత్తేవాడి చేయి నరికేయండి అని అన్నారు. దేశ ద్రోహులకు వెంటనే రేషన్, నీళ్లు కట్ చేయండని రష్మీ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.
Seems like we all are living in a dream of so called AMAN and Shanti And that’s basically what has has led to this day On this given day be an Indian first Who is willing to support his country not just thru highs but lows too Desh bhakti is not optional Aaj kiya kaal nahi… https://t.co/rxBRnVOPla
Like is said DESH BHAKTI is not optional No one know the reality of what happened on the other side But they are glorifying themselves unlike us Doesn’t that speak volumes on how we are letting our nation down https://t.co/E1s9bYm4Z6
ఆ కలలో బతకొద్దు.. భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ ట్వీట్ చేశారు.
Rashmi Gautham
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దేశ భక్తి అనేది ఆప్షన్ కాదు.. ఈ రోజు చేశాం.. రేపు చేయనక్కర్లేదు అనడానికి అని రష్మీ అన్నారు. పహల్గామ్ ఎటాక్ తర్వాత సోదరభావం లేదు.. ఉండనక్కర్లేదని, భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ తెలిపారు. ఈ గడ్డమీద పాకిస్తాన్ జెండా ఎత్తేవాడి చేయి నరికేయండి అని అన్నారు. దేశ ద్రోహులకు వెంటనే రేషన్, నీళ్లు కట్ చేయండని రష్మీ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.
ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి
ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?
ఇది కూడా చూడండి:India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ