జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. శ్రష్టిపై సుకుమార్ ప్రశంసలు

జానీమాస్టర్‌పై కొరియోగ్రాఫర్ శ్రష్టి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే డైరెక్టర్ సుకుమార్ శ్రష్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. పుష్ప2 లో సూసేకి పాటకు 80% శ్రష్టినే కొరియోగ్రఫీ చేసిందని సుకుమార్ తెలిపారు. సీతాపయనం టీజర్ లాంఛ్‌లో అన్నారు.

New Update
Sukumar srasti

Sukumar srasti

పుష్ప2 లో సూసేకి పాటకు 80% కొరియోగ్రఫీ చేసింది శ్రష్టినే అని  దర్శకుడు సుకుమార్ తెలిపాడు. ఇప్పటివరకు ఆమెకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదని,  ఇప్పుడు అ క్రెడిట్ తనకి ఇచ్చే అవకాశం వచ్చిందని తెలిపారు. కాగా జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసింది శ్రష్టినే. దీంతో ఆ సినిమా నుంచి జానీ మాస్టర్ ను తప్పించారనే  ఆరోపణలు వచ్చాయి. కాగా  సీతాపయనం సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి సుకుమార్ హాజరయ్యారు.

ఇది కూడా చూడండి: Crime News: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

ఇది కూడా చూడండి: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

లైంగిక వేధింపులు కారణంగా..

ఇదిలా ఉండగా పుష్ప 2 మూవీలోని సూసేకీ సాంగ్‌కి శ్రష్టి కొరియోగ్రఫీ చేసింది. అయితే ఈమెను జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ కేసు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. శ్రష్టి ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజులు జైలులో కూడా ఉన్నారు. ఈ కారణంగా వల్ల జానీ మాస్టర్ నేషనల్ అవార్డును కూడా రద్దు చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam Terrorist Attack: బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?

ఇది కూడా చూడండి: Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!

Shrasti Verma | jani master | director-sukumar 

Advertisment
Advertisment
తాజా కథనాలు