Murali Mohan: ఏపీలోనూ సినిమా అవార్డులు ప్రకటించాలి.. మురళి మోహన్ కీలక వ్యాఖ్యలు
ఈరోజు జరిగిన గద్దర్ అవార్డ్స్ మీడియా సమావేశంలో జ్యురీ సభ్యులు మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనూ సినీ అవార్డులను ప్రకటించాలని అన్నారు. ఒక ఏడాది తెలంగాణ, మరో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించాలని సూచించారు.
Murali Mohan: కొత్త రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ళ తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించింది. అప్పటి నంది అవార్డులను.. ఇప్పుడు గద్దర్ అవార్డు పేరిట అందజేశారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డు విజేతలను వెల్లడించారు. ఈ సందర్భంగా అవార్డు కమిటీ ఛైర్మెన్ మురళీ మోహన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనూ సినీ అవార్డులను ప్రకటించాలని అన్నారు.
ఏపీలోనూ సినీ అవార్డులు
అయితే ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు అవార్డులు ఇవ్వడం బాగుండదని. అలాగే తెలంగాణలో ఈ సినిమాకు, ఆంధ్రలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుందని అన్నారు. కావున దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలని తెలిపారు. ఒక ఏడాది తెలంగాణ, మరో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించాలని సూచించారు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు కావాలి.. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయి.. మనకంటే ముందు విదేశీ ప్రేక్షకులే ముందు చూస్తున్నారు అని అన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మొత్తం 24కి పైగా కేటగిరీల్లో గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకు విడుదలైన సినిమాల నుంచి అవార్డు విజేతలను వెల్లడించారు. గద్దర్ అవార్డుతో (gaddar-awards) పాటు సినీ రంగానికి సేవలందించిన.. పైడి జైరాజ్ , బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి, కాంతారావు , రఘుపతి వెంకయ్య వంటి ప్రముఖుల పేర్ల పై కూడా స్పెషల్ జ్యురీ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. వాటిలో ఉత్తమ చిత్రాలను నటీనటులను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు.
Murali Mohan: ఏపీలోనూ సినిమా అవార్డులు ప్రకటించాలి.. మురళి మోహన్ కీలక వ్యాఖ్యలు
ఈరోజు జరిగిన గద్దర్ అవార్డ్స్ మీడియా సమావేశంలో జ్యురీ సభ్యులు మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనూ సినీ అవార్డులను ప్రకటించాలని అన్నారు. ఒక ఏడాది తెలంగాణ, మరో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించాలని సూచించారు.
Murali Mohan on film awards
Murali Mohan: కొత్త రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ళ తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించింది. అప్పటి నంది అవార్డులను.. ఇప్పుడు గద్దర్ అవార్డు పేరిట అందజేశారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డు విజేతలను వెల్లడించారు. ఈ సందర్భంగా అవార్డు కమిటీ ఛైర్మెన్ మురళీ మోహన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనూ సినీ అవార్డులను ప్రకటించాలని అన్నారు.
ఏపీలోనూ సినీ అవార్డులు
అయితే ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు అవార్డులు ఇవ్వడం బాగుండదని. అలాగే తెలంగాణలో ఈ సినిమాకు, ఆంధ్రలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుందని అన్నారు. కావున దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలని తెలిపారు. ఒక ఏడాది తెలంగాణ, మరో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించాలని సూచించారు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు కావాలి.. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయి.. మనకంటే ముందు విదేశీ ప్రేక్షకులే ముందు చూస్తున్నారు అని అన్నారు.
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
Also Read : హైదరాబాద్లో దారుణం.. స్నేహితుడి ప్రాణం తీసిన డబ్బులు
Also Read : తగ్గనంటున్న హమాస్.. కాల్పుల విరమణకు నో
1248 నామినేషన్లు
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మొత్తం 24కి పైగా కేటగిరీల్లో గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకు విడుదలైన సినిమాల నుంచి అవార్డు విజేతలను వెల్లడించారు. గద్దర్ అవార్డుతో (gaddar-awards) పాటు సినీ రంగానికి సేవలందించిన.. పైడి జైరాజ్ , బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి, కాంతారావు , రఘుపతి వెంకయ్య వంటి ప్రముఖుల పేర్ల పై కూడా స్పెషల్ జ్యురీ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. వాటిలో ఉత్తమ చిత్రాలను నటీనటులను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు.
Also Read: Ileana D'Cruz: రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్
Latest News | murali-mohan | Telangana Gaddar Awards