AP Crime : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్!
ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.
ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.
నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్ను ఆదివారం ఆయన నివాసంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్టు సమాచారం.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైపాడు బీచ్లో సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతైయ్యాయి. మొత్తం ఐదుగురు యువకులు బీచ్లో స్నానానికి వెళ్లగా.. అందులో ముగ్గురు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆలయంలో తొక్కిసలాటకు దారి తీసిన అంశాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు.
ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ను ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు చెప్పడంతో..ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిట్ బృందం సిద్ధమైంది.
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
ఆధారు కార్డుకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. భారతదేశం అంతటా ఆధార్ కార్డుదారులకు అనేక ముఖ్యమైన మార్పులు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. UIDAI కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది.
2025.. ఒక విషాద ఏడాదిగా చెప్పుకోవాలి. ఈ సంవత్సరం భారతదేశంలో తొక్కిసలాట ఘటనలు విపరీతంగా చోటుచేసుకున్నాయి. రాజకీయ సభలు, ఆధ్యాత్మిక వేడుకలు, క్రీడా విజయోత్సవాల సంధర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనల్లో వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.