10 వరుస విజయాలు అందుకున్న టీమిండియా.. అజేయంగా ఫైనల్ చేరింది. ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. లీగ్ దశలో 9 మ్యాచుల్లో అన్ని జట్లను చిత్తు చేసింది. సెమీస్ లో న్యూజిలాండ్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు మూడోసారి విశ్వవిజేతగా నిలబడేందుకు సన్నద్ధం అవుతోంది. అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాతో తలపడే ఫైనల్ మ్యాచ్ కు సై అంటోంది. అయితే ఈ మ్యాచ్ లో తోపు కెప్టెన్ రోహిత్ శర్మనే అంటున్నారు క్రికెట్ నిపుణులు, మాజీలు.
పూర్తిగా చదవండి..World Cup 2023:ఇండియా కప్ గెలవాలంటే..ఆ మొనగాడే ముఖ్యం
వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా ఓవరాల్ గా అత్యద్భుత ప్రదర్శన చేస్తోంది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. కానీ భారత జట్టు కప్ గెలవాలంటే రెచ్చిపోవాల్సిందే అతనొక్కడే అంటున్నారు మాజీలు. కెప్టెన్ రోహిత్ చేతిలోనే ఫలితం ఉందని చెబుతున్నారు.
Translate this News: