Ap Politics:ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మాజీ క్రికెటర్ రాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధిక్యత దిశగా కొనసాగుతుండటం పై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో వారి నాయకత్వంలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Ap Politics: ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి: అంబటి రాయుడు!
ఏపీ అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో వారి నాయకత్వంలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
Translate this News: